
గతంలో ఎన్నిసార్లు చెప్పినా ఈ తారలు తమ మాటను పట్టించుకోలేదని, లక్షలకు లక్షలు పారితోషికాలను అందుకుంటూ సభ్యత్వం తీసుకునేందుకు మాత్రం చేతులు రావడం లేదని మండిపడింది.
"మా" అధ్యక్షుడు మురళీమోహన్ మాట్లాడుతూ... ఇటువంటి విషయాలు బయటకు వస్తే బాగోదని చాలాసార్లు చెప్పినా హీరోయిన్లు పట్టించుకోలేదనీ, అందువల్లనే ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందన్నారు.
ఇప్పటి వరకు కాజల్, అనుష్కలు మాత్రమే సభ్యత్వం తీసుకున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన తెలిపారు. ఇండస్ట్రీలో ఉంటూ సభ్యత్వం తీసుకోని వారందరికీ ఇప్పటికే నోటీసులు పంపామని వెల్లడించారు.
No comments:
Post a Comment